Header Banner

ప్రజలు 11 సీట్లు ఇచ్చినా మారని జగన్.. అసత్య ఆరోపణలతో రాజకీయం! మంత్రి ఘాటు స్పందన!

  Thu Feb 20, 2025 14:54        Politics

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్‌కు ఎలాంటి భద్రతను తగ్గించలేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఏ భద్రత తగ్గిందని వైసీపీ నేతలు గవర్నర్‌ను కలవడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. సీఎంగా పనిచేసిన వ్యక్తికి ఎన్నికల కోడ్ ఉల్లంఘన తెలియదా? అంటూ ఆయన నిలదీశారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపించారు. ప్రజలు కేవలం 11 సీట్లు ఇచ్చినప్పటికీ జగన్‌కు బుద్ధి మారలేదని విమర్శించారు. ఇప్పటికైనా జగన్ తన వైఖరిని మార్చుకోవాలని మంత్రి సూచించారు.

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #nda #minister #jagan #todaynews #flashnews #latestupdate